ఉమ్రా పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్న సౌదీ
- October 03, 2020
సౌదీ అరేబియా, మక్కా అల్ మకర్రామాహ్లో ఉమ్రాని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4 ఆదివారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మార్చి 2020లో ఉమ్రాని సస్పెండ్ చేయడం జరిగిందనీ, వచ్చే ఆదివారం నుంచి సౌదీ అరేబియా, మక్కా అల్ మకర్రామాహ్లో ఉమ్రాని అంచలంచెలుగా నిర్వహించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు