కోవిడ్ 19: ఆదివారం స్కూళ్ళకు హాజరు కానున్న టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
- October 03, 2020బహ్రెయిన్: టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆదివారం స్కూళ్ళకు తిరిగి రావాల్సి వుంటుంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ఈ ఏర్పాట్లు చేశారు. కాగా, 1 శాతం స్టాఫ్ మెంబర్స్ ఇప్పటిదాకా టెస్టింగ్ కోసం రాలేదనీ, ఈ కారణంగా వారు ఆదివారం తిరిగి వచ్చే అవకాశం లేదని మినిస్ట్రీ చెబుతోంది. ఆల్టర్నేట్ స్కూల్ అటెండెన్స్ విషయమై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ టీచర్లతో సంప్రదింపులు జరుపుతోంది. అక్టోబర్ 11 నుంచి పబ్లిక్ స్కూల్స్ కొత్త విద్యా సంవత్సరం కోసం రీ-ఓపెన్ కానున్నాయి. సెప్టెంబర్ 16 నుంచి బహ్రెయిన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి వుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..