మస్కట్: గవర్నరేట్ పరిధిలో బస్సు సర్వీసుల పునరుద్ధరణ
- October 03, 2020
మస్కట్: కరోనా నేపథ్యంలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఇన్నాళ్లు రద్దైన బస్సు సర్వీసులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం(ఆక్టోబర్ 4) నుంచి తమ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎంవసలాత్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. " ప్రియమైన వినియోదారుల్లారా...మస్కట్ గవర్నరేట్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను ఆక్టోబర్ 4 నుంచి తిరిగి ప్రారంభించబోతున్నాం" అంటూ తమ ప్రకటనలో తెలిపింది. అయితే..చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వారిని ప్రయాణానికి అనుమతిస్తారా? లేదా? అనేది మాత్రం తమ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







