మస్కట్: గవర్నరేట్ పరిధిలో బస్సు సర్వీసుల పునరుద్ధరణ
- October 03, 2020
మస్కట్: కరోనా నేపథ్యంలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఇన్నాళ్లు రద్దైన బస్సు సర్వీసులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం(ఆక్టోబర్ 4) నుంచి తమ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎంవసలాత్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. " ప్రియమైన వినియోదారుల్లారా...మస్కట్ గవర్నరేట్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను ఆక్టోబర్ 4 నుంచి తిరిగి ప్రారంభించబోతున్నాం" అంటూ తమ ప్రకటనలో తెలిపింది. అయితే..చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వారిని ప్రయాణానికి అనుమతిస్తారా? లేదా? అనేది మాత్రం తమ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







