రిస్కీ డెస్టినేషన్స్కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం
- October 05, 2020
మనామా: కరోనా వైరస్ తీవ్రంగా వున్న దేశాల్లోని డెస్టినేషన్స్కి ప్రయాణంపై తాత్కాలిక నిషేధం విధించింది బహ్రెయిన్. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ - సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ తామెర్ అల్ కాబి వ్యాఖ్యానిస్తూ, కోవిడ్ - 19పై ఏర్పాటైన నేషనల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. బహ్రెయిన్ పౌరులు, రెసిడెంట్స్ని కరోనా నుంచి కాపాడే క్రమంలో ఈ నిర్ణయం అమలు చేయాల్సి వస్తోందని వివరించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..