వేతన ఆవేదన: 105 మంది ఇండియన్ వర్కర్స్ ఆందోళనపై స్పందించిన పిఎఎం
- October 05, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ మేన్ పవర్ అధికారులు, 105 మంది ఇండియన్ వర్కర్స్ వేతనాల వేదనపై స్పందించారు. జూన్ నుంచి తమకు వేతనాలు అందడంలేదంటూ 105 మంది ఇండియన్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ విషయమై ఇండియన్ ఎంబసీకి బాధితులు సమాచారమిచ్చారు. ఎంబసీ అధికారులు, సంబంధిత అథారిటీస్తో ఈ విషయమై చర్చించడం జరిగింది. దాంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ రంగంలోకి దిగింది. సదరు కంపెనీకి పిఎఎం నోటీలు పంపడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో 99 మంది తమిళనాడుకి చెందినవారు. వీరంతా షుయైబియా పోర్ట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







