గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- October 05, 2020
బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ, గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించింది. ‘రిలీవెన్స్ ఆఫ్ మహాత్మా గాందీ ఇన్ కాంటెంపరరీ వరల్డ్’ పేరుతో ఈ ఈవెంట్ని నిర్వహించారు. మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ్ జానా తో’ అనే భజన్ని ఈ సందర్భంగా ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ విద్యార్థులు ఆలపించారు. రాయబారి పియుష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, గ్రాండ్ ఫినాలే అవెంట్ రెండేళ్ళ వేడుకలకు ముగింపు కావడం, మహాత్మాగాంధీ 150వ జయంతి రోజున ఈ ఈవెంట్ జరగడం ఆనందంగా వుందని అన్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







