ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగాలు, డొమెస్టిక్ వర్కర్స్కి పర్మిట్జ్ జారీ పునఃప్రారంభం
- October 05, 2020
యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ వెల్లడించిన వివరాల ప్రకారం, డొమెస్టిక్ వర్కర్స్కి ఎంట్రీ పర్మిట్స్ని పునఃప్రారంభించినట్లు తెలుస్తోంది. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంట్రీ మరియు వర్కింగ్ పర్మిట్స్ని గవర్నమెంటల్ అలాగే సెమీ గవర్నమెంటల్ ఎంటైటీస్కి సంబంధించి కూడా జారీ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







