ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగాలు, డొమెస్టిక్ వర్కర్స్కి పర్మిట్జ్ జారీ పునఃప్రారంభం
- October 05, 2020
యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ వెల్లడించిన వివరాల ప్రకారం, డొమెస్టిక్ వర్కర్స్కి ఎంట్రీ పర్మిట్స్ని పునఃప్రారంభించినట్లు తెలుస్తోంది. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంట్రీ మరియు వర్కింగ్ పర్మిట్స్ని గవర్నమెంటల్ అలాగే సెమీ గవర్నమెంటల్ ఎంటైటీస్కి సంబంధించి కూడా జారీ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..