రెన్యువల్ ఫీజుని మినహాయింపుని పొడిగించిన ఓసిసిఐ
- October 05, 2020
మస్కట్: ఒమన్ చాంబర్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), కంపెనీల రెన్యువల్కి సంబంధించిన ఫీజు మినహాయింపుని ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అదనంగా మరో మూడు నెలలు ఈ పొడిగింపు వుంటుందనీ, దానర్థం ఈ ఏడాది చివరి వరకు ఈ మినహాయింపు కొనసాగుతుందని ఓసిసిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మినహాయింపుని పొడిగించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు