వలస ఉద్యోగుల్ని తొలగించనున్న కువైట్ మునిసిపాలిటీ
- October 05, 2020
కువైట్ సిటీ:కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఫైనాన్షియల్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో పనిచేస్తున్న 25 మంది వలస ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మునిసిపాలిటీలో వలసదారుల్ని, స్థానికులతో రీప్లేస్ చేసే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కాగా, మస్కట్ మునిసిపాలిటీలో 50 శాతం మంది వలస కార్మికుల్ని తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు.మూడు నెలల క్రితం మస్కట్ మునిసిపాలిటీ 30 శాతం మంది వలస కార్మికుల్ని తొలగించడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







