బహ్రెయిన్:అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురికి జైలుశిక్ష
- October 06, 2020
మనామా:అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. దోషులు సల్మాబాద్ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం అమ్మకాల విషయం తమ దృష్టికి రావటంతో పకడ్బందీ వల పన్ని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అయితే..అరెస్ట్ సమయంలో దోషుల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో సూత్రధారిగా ఉన్న వ్యక్తికి క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా..అతనికి సాయంగా ఉన్న ఇద్దరికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష పడింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







