భారత్ లో తగ్గిన కరోనా కేసులు
- October 06, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.. వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన చెందుతున్న సమయంలో.. గుడ్న్యూస్ చెబుతూ.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా కాస్త తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 61,267 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 884 మంది మృతిచెందారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,083కు చేరుకున్నాయి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,19,023 యాక్టివ్ కేసులు ఉండగా... 56,62,491 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1,03,569 మంది మృతిచెందారు. మరోవైపు.. సోమవారం రోజు 10,89,403 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ల సంఖ్య 8,10,71,797కు చేరినట్టు పేర్కొంది ICMR.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు