కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు
- October 07, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 7న కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 128,108. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ఆయా వ్యక్తుల్ని ఐసోలేషన్లో వుంచారు. వారికి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఖతార్లో ఇప్పటిదాకా 127,181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2834 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 4662 టెస్టులు నిర్వహించారు. మొత్తం టెస్టుల సంఖ్య 810,027.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు