కొత్తగా 238 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 07, 2020 , by Maagulf
కొత్తగా 238 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్‌ 7న కొత్తగా 238 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 128,108. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఆయా వ్యక్తుల్ని ఐసోలేషన్‌లో వుంచారు. వారికి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఖతార్‌లో ఇప్పటిదాకా 127,181 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2834 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 4662 టెస్టులు నిర్వహించారు. మొత్తం టెస్టుల సంఖ్య 810,027.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com