వాహన నెంబర్ ప్లేట్ కనిపించకపోతే 400 దిర్హాముల జరీమానా
- October 09, 2020
అబుధాబి:తమ వాహన నెంబర్ ప్లేటు కనిపించకుండా వాహనదారులు వ్యవహరిస్తే, జరీమానా విధించడం జరుగుతుందని అబుధాబి పోలీస్ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అబుధాబి పోలీస్. ఈ ఉల్లంఘనకు పాల్పడితే 400 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఓ కారు వెనకాల సైకిల్ని వుంచారు, నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఓ వాహన యాజమాని.. ఆ ఫొటోనే సోషల్ మీడియాలో అబుధాబి పోలీసు పేర్కొంటూ, మోటరిస్టుల్ని హెచ్చరించారు. ఈ తరహా ఉల్లంఘనలు కనిపిస్తే, ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!









