దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న 8 మంది గల్ఫ్ కార్మికులు
- October 10, 2020
దుబాయ్:టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఇబ్బందుల్లో ఉన్న 8 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళను ఇండియన్ కౌన్సిలెట్ వారి సహాయంతో ఉచితంగా విమాన టికెట్లు మరియు ఎమెర్జిన్సి పాస్ ఫోర్ట్ లు ఇచ్చి ఇమిగ్రేషన్ పైన్ లు క్లియర్ చేసి దుబాయ్ నుండి హైదరాబాద్ పంపించడం జరిగింది.గత ఆరునెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!