దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న 8 మంది గల్ఫ్ కార్మికులు
- October 10, 2020
దుబాయ్:టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఇబ్బందుల్లో ఉన్న 8 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళను ఇండియన్ కౌన్సిలెట్ వారి సహాయంతో ఉచితంగా విమాన టికెట్లు మరియు ఎమెర్జిన్సి పాస్ ఫోర్ట్ లు ఇచ్చి ఇమిగ్రేషన్ పైన్ లు క్లియర్ చేసి దుబాయ్ నుండి హైదరాబాద్ పంపించడం జరిగింది.గత ఆరునెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లారు.
తాజా వార్తలు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం









