ఉమెన్స్ ఐపీఎల్ కూడా యూఏఈలోనే
- October 11, 2020
యూఏఈ:ఐపీఎల్ మొదలయ్యి మ్యాచ్ లు అయిపోయాయి.స్టేడియంలలో అభిమానులు లేకపోయినా టీఆర్పీలు విపరీతంగా వస్తున్నాయి.ఈ నేపథ్యంలో నేడు బీసీసీఐ ఉమెన్స్ ఐపీఎల్ కు తేదీలు ప్రకటించింది.సూపర్ నోవా కు హర్మన్ ప్రీత్ సారధ్యం వహించగా ట్రయిల్ బ్లేజర్సకు స్మ్రితి మందాన మరియు వెలాసిటీకు మిథాలీ సారధులుగా వ్యవహరించనున్నారు.టోర్నీ యూఏఈలో నవంబర్ 4 నుండి 9 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







