ఉమెన్స్ ఐపీఎల్ కూడా యూఏఈలోనే

- October 11, 2020 , by Maagulf
ఉమెన్స్ ఐపీఎల్ కూడా యూఏఈలోనే

యూఏఈ:ఐపీఎల్ మొదలయ్యి మ్యాచ్ లు అయిపోయాయి.స్టేడియంలలో అభిమానులు లేకపోయినా టీఆర్పీలు విపరీతంగా వస్తున్నాయి.ఈ నేపథ్యంలో నేడు బీసీసీఐ ఉమెన్స్ ఐపీఎల్ కు తేదీలు ప్రకటించింది.సూపర్ నోవా కు హర్మన్ ప్రీత్ సారధ్యం వహించగా ట్రయిల్ బ్లేజర్సకు స్మ్రితి మందాన మరియు వెలాసిటీకు మిథాలీ సారధులుగా వ్యవహరించనున్నారు.టోర్నీ యూఏఈలో నవంబర్ 4 నుండి 9 వరకు జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com