సిత్రా వద్ద బోటు ప్రమాదంలో ఒకరి మృతి
- October 12, 2020
బహ్రెయిన్: సిత్రా లోని అల్ బందెర్ హోటల్ వద్ద జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఆసియా జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురిని వ్యక్తుల్ని కోస్ట్గార్డ్స్ రక్షించగలిగారు. పారామెడిక్స్, గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









