హెల్త్ చట్టాల్ని పాటించాలి, ఉల్లంఘనలపై చర్యలు తప్పవు
- October 12, 2020కువైట్: కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హెల్త్ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని మినిస్టీరియల్ కమిటీ స్పష్టం చేసింది. కువైట్ ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ మౌజిం మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్టీరియల్ కమిటీ యెదుట ఓ వీడియో ప్రెజెంటేషన్ వుంచిందని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇతర స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య పరస్పర సహకారంతో కోవిడ్పై పోరాటం చేస్తున్నట్లు వివరించారు. కొన్ని ఉల్లంఘనల కారణంగా ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం వున్నందున ‘జీరో’ ఉల్లంఘనల దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ హెల్త్ చట్టాల్ని, నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..