హెల్త్ చట్టాల్ని పాటించాలి, ఉల్లంఘనలపై చర్యలు తప్పవు
- October 12, 2020
కువైట్: కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హెల్త్ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని మినిస్టీరియల్ కమిటీ స్పష్టం చేసింది. కువైట్ ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ మౌజిం మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్టీరియల్ కమిటీ యెదుట ఓ వీడియో ప్రెజెంటేషన్ వుంచిందని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇతర స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య పరస్పర సహకారంతో కోవిడ్పై పోరాటం చేస్తున్నట్లు వివరించారు. కొన్ని ఉల్లంఘనల కారణంగా ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం వున్నందున ‘జీరో’ ఉల్లంఘనల దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ హెల్త్ చట్టాల్ని, నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









