జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ టెస్టింగ్
- October 12, 2020అబుధాబి: అబుధాబి లో జనాభా ఎక్కువ వున్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ కోవిడ్ పరీక్షల్ని విస్తృతంగా మెడికల్ బృందాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని అబుధాబి గవర్నమెంట్ మీడియా వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ ఉచిత పరీక్షల్ని అబుధాబి, సెహా, అబుధాబి పోలీస్, వాలంటీర్స్ నిర్వహిస్తున్నారు. అబుధాబి పోలీస్ కో-ఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ ఐషా అల్ మామారి మాట్లాడుతూ, షకబౌత్ ప్రాంతంలో ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అబుధాబి లో మాస్ స్క్రీనింగ్ గత ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇండస్ట్రియల్ ఏరియాస్లను ప్రధానంగా ఎంపిక చేసుకుని టెస్టులు నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల