జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ టెస్టింగ్
- October 12, 2020
అబుధాబి: అబుధాబి లో జనాభా ఎక్కువ వున్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ కోవిడ్ పరీక్షల్ని విస్తృతంగా మెడికల్ బృందాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని అబుధాబి గవర్నమెంట్ మీడియా వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ ఉచిత పరీక్షల్ని అబుధాబి, సెహా, అబుధాబి పోలీస్, వాలంటీర్స్ నిర్వహిస్తున్నారు. అబుధాబి పోలీస్ కో-ఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ ఐషా అల్ మామారి మాట్లాడుతూ, షకబౌత్ ప్రాంతంలో ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అబుధాబి లో మాస్ స్క్రీనింగ్ గత ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇండస్ట్రియల్ ఏరియాస్లను ప్రధానంగా ఎంపిక చేసుకుని టెస్టులు నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









