జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ టెస్టింగ్
- October 12, 2020
అబుధాబి: అబుధాబి లో జనాభా ఎక్కువ వున్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ కోవిడ్ పరీక్షల్ని విస్తృతంగా మెడికల్ బృందాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని అబుధాబి గవర్నమెంట్ మీడియా వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ ఉచిత పరీక్షల్ని అబుధాబి, సెహా, అబుధాబి పోలీస్, వాలంటీర్స్ నిర్వహిస్తున్నారు. అబుధాబి పోలీస్ కో-ఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ ఐషా అల్ మామారి మాట్లాడుతూ, షకబౌత్ ప్రాంతంలో ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అబుధాబి లో మాస్ స్క్రీనింగ్ గత ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇండస్ట్రియల్ ఏరియాస్లను ప్రధానంగా ఎంపిక చేసుకుని టెస్టులు నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!