దుబాయ్ డిఐఎఫ్సి ఏరియాలో కొత్త మాస్క్ ప్రారంభం
- October 12, 2020
దుబాయ్:500 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రూపొందించిన మాస్క్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డిఐఎఫ్ఎస్) వద్ద ప్రారంభించారు. గ్రాండ్ మాస్క్ పేరుతో దీన్ని నిర్మించారు. సంప్రదాయం ఉట్టిపడేలా, అత్యాధునిక సౌకర్యాలతో ఈ మాస్క్ నిర్మించారు. ఇస్లామిక్ కల్చర్కి అనుగుణంగా డిజైన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మష్రిబియా వంటి ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ని ఈ మాస్క్ నిర్మాణం కోసం వినియోగించారు. మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్ఎంజిఎం ఆర్కిటెక్చరల్ సంస్థ దీన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI









