దుబాయ్ డిఐఎఫ్సి ఏరియాలో కొత్త మాస్క్ ప్రారంభం
- October 12, 2020
దుబాయ్:500 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రూపొందించిన మాస్క్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డిఐఎఫ్ఎస్) వద్ద ప్రారంభించారు. గ్రాండ్ మాస్క్ పేరుతో దీన్ని నిర్మించారు. సంప్రదాయం ఉట్టిపడేలా, అత్యాధునిక సౌకర్యాలతో ఈ మాస్క్ నిర్మించారు. ఇస్లామిక్ కల్చర్కి అనుగుణంగా డిజైన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మష్రిబియా వంటి ఇస్లామిక్ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ని ఈ మాస్క్ నిర్మాణం కోసం వినియోగించారు. మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్ఎంజిఎం ఆర్కిటెక్చరల్ సంస్థ దీన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







