డిజేబుల్డ్ స్లాట్స్లో పార్కింగ్: చర్యలు చేపట్టిన పోలీస్
- October 12, 2020
రియాద్: సౌదీ పోలీసులు 2843 మంది వాహన డ్రైవర్లను డిజేబుల్డ్ స్లాట్స్ని మిస్ యూజ్ చేసిన నేపథ్యంలో బుక్ చేయడం జరిగింది. ఎంత కాలంలో ఇంతమందిపై కేసులు నమోదు చేసిన విషయాన్ని సౌదీ పోలీస్ పేర్కొనలేదు. ఈ తరహా తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతూనే వుంటాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనాల్ని పార్కింగ్ కోసం కేటాయించిన స్లాట్స్లోనే నిలపాల్సి వుంటుందనీ, అంబులెన్స్ల కోసం కేటాయించిన స్లాట్స్ అలాగే డిజేబుల్డ్ స్లాట్స్లో వాహనాల్ని నిలపరాదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









