భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు...
- October 13, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో భారీగా నమోదవుతూ వస్తున్న కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,342 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది.ఇందులో 62,27,296 మంది ఇప్పటికే కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,38,729 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.రోజువారీ రికవరీ కేసులు భారీ సంఖ్యలో ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతున్నది.అదే విధంగా దేశంలో కరోనా మరణాల సంఖ్యకూడా క్రమంగాతగ్గుతున్నది.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 706 మంది మరణించారు.దీంతోఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,09,856 కి చేరింది.నిన్న ఒక్కరోజే ఇండియాలో 71,760 మంది ఉండటం విశేషం.
తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









