భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు...
- October 13, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో భారీగా నమోదవుతూ వస్తున్న కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,342 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది.ఇందులో 62,27,296 మంది ఇప్పటికే కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,38,729 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.రోజువారీ రికవరీ కేసులు భారీ సంఖ్యలో ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతున్నది.అదే విధంగా దేశంలో కరోనా మరణాల సంఖ్యకూడా క్రమంగాతగ్గుతున్నది.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 706 మంది మరణించారు.దీంతోఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,09,856 కి చేరింది.నిన్న ఒక్కరోజే ఇండియాలో 71,760 మంది ఉండటం విశేషం.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







