ఎలక్ట్రానిక్ ఫ్రాడ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- October 13, 2020
మస్కట్: బ్యాంక్ వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఆరుగురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద వీరిపై కేసులు నమోదు చేశారు. టెక్స్ట్ మెసేజ్లను వినియోగదారుల ఫోన్ నెంబర్లకు పంపడం ద్వారా నిందితుల మోసాలకు పాల్పడ్డారు. వినియోగదారులు, తమ వివరాల్ని తెలపాలంటూ టెక్స్ట్ మెసేజ్లు పంపి, వినియోగదారుల్ని మోసం చేశారు నిందితులు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







