ఎలక్ట్రానిక్ ఫ్రాడ్: ఆరుగురు వలసదారుల అరెస్ట్
- October 13, 2020
మస్కట్: బ్యాంక్ వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఆరుగురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద వీరిపై కేసులు నమోదు చేశారు. టెక్స్ట్ మెసేజ్లను వినియోగదారుల ఫోన్ నెంబర్లకు పంపడం ద్వారా నిందితుల మోసాలకు పాల్పడ్డారు. వినియోగదారులు, తమ వివరాల్ని తెలపాలంటూ టెక్స్ట్ మెసేజ్లు పంపి, వినియోగదారుల్ని మోసం చేశారు నిందితులు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







