ఖతార్లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
దోహా:అక్టోబర్ 13న ఖతార్లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 197 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కొత్తగా నమోదైన 214 కేసుల్లో 194 కమ్యూనిటీ కేసులు కాగా, 20 మంది విదేశాల నుంచి వచ్చినవారు. అందర్నీ ఐసోలేషన్లోకి పంపడం జరిగింది. ఖతార్లో ఇప్పటివరకు 128,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మందికి వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 220 మంది కరోనా కారణంగా మరణించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







