ఖతార్లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు
- October 13, 2020
దోహా:అక్టోబర్ 13న ఖతార్లో కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 197 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కొత్తగా నమోదైన 214 కేసుల్లో 194 కమ్యూనిటీ కేసులు కాగా, 20 మంది విదేశాల నుంచి వచ్చినవారు. అందర్నీ ఐసోలేషన్లోకి పంపడం జరిగింది. ఖతార్లో ఇప్పటివరకు 128,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మందికి వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 220 మంది కరోనా కారణంగా మరణించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









