సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనం
- October 15, 2020
మనామా:24 ఏళ్ళ వ్యక్తి ఒకరు సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితుడు, ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడ్డాడు. ఓ ల్యాప్ టాప్ అలాగే మరికొన్ని విలువైన వస్తువుల్ని నిందితుడు దొంగిలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించడం జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!







