సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనం
- October 15, 2020
మనామా:24 ఏళ్ళ వ్యక్తి ఒకరు సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితుడు, ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడ్డాడు. ఓ ల్యాప్ టాప్ అలాగే మరికొన్ని విలువైన వస్తువుల్ని నిందితుడు దొంగిలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించడం జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









