షార్జాలో కొత్త పార్కును ప్రారంభించిన షేక్ సుల్తాన్
- October 15, 2020
షార్జాను పచ్చదనంగా మార్చే ప్రక్రియలో భాగంగా మరో పార్క్ పనులు పూర్తయ్యాయి. ఎమిరాతి పరిధిలో నూతనంగా రూపొందిన పార్క్ ను షార్జా రూలర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖసిమి ప్రారంభించారు. పార్క్ లో ప్రారంభం తర్వాత ఆయన కాసేపు అక్కడ పచ్చదనాన్ని పరిశీలించారు. అనంతరం అటవీకరణకు సంబంధించి మరో ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అటవీకరణలో భాగంగా పార్క్ పక్కనే ఉన్న పర్వతాల్లో చెట్లను పెంచనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా షేక్ సుల్తాన్ తొలి మొక్కను నాటి నీరు పోశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష