హైదరాబాద్:గగన్పహాడ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించిన కేటీఆర్
- October 17, 2020
హైదరాబాద్:వరద బాధితుల్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. శంషాబాద్ గగన్పహాడ్లో పర్యటించిన మంత్రులు కేటీఆర్, సబితా మరియు మేయర్ బొంతు రామ్మోహన్... అప్పచెరువు,వరద ప్రాంతాల్లో బాధితుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. గల్లంతయిన మృతదేహాల వెలికితీతపై దృష్టి పెట్టాలని పోలీసులకు సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష