16 ఏళ్లకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ వాసి
- October 17, 2020
దుబాయ్:దుబాయ్ లో 16 సంవత్సరాల నుండి నివసిస్తున్న మాట్లా భూమయ్య తెలంగాణకు చెందిన రేగుంట గ్రామస్థుడు జగిత్యాల జిల్లా వాసి శుక్రవారం రోజు దుబాయ్ నుండి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే మాట్లా భూమయ్య.. కోరేపు మల్లేష్(GWAC ఉపాధ్యక్షులు) ను కలిసి తన సమస్యని వివరించడం జరిగింది.కోరేపు మల్లేష్ వెంటనే స్పందించి జైత నారాయణ(సోషల్ వర్కర్)కి సమాచారం అందించారు.మాట్లా భూమయ్య కి దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మరియు ఇండియన్ కాన్సులేట్ అధికారుల నుండి అనుమతి పత్రాలు ఇప్పించి తన సొంత గ్రామానికి పంపడం జరిగింది.భూమయ్య కుటుంబ సభ్యులు జైత నారాయణ,కోరేపు మల్లేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









