16 ఏళ్లకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ వాసి
- October 17, 2020
దుబాయ్:దుబాయ్ లో 16 సంవత్సరాల నుండి నివసిస్తున్న మాట్లా భూమయ్య తెలంగాణకు చెందిన రేగుంట గ్రామస్థుడు జగిత్యాల జిల్లా వాసి శుక్రవారం రోజు దుబాయ్ నుండి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే మాట్లా భూమయ్య.. కోరేపు మల్లేష్(GWAC ఉపాధ్యక్షులు) ను కలిసి తన సమస్యని వివరించడం జరిగింది.కోరేపు మల్లేష్ వెంటనే స్పందించి జైత నారాయణ(సోషల్ వర్కర్)కి సమాచారం అందించారు.మాట్లా భూమయ్య కి దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు మరియు ఇండియన్ కాన్సులేట్ అధికారుల నుండి అనుమతి పత్రాలు ఇప్పించి తన సొంత గ్రామానికి పంపడం జరిగింది.భూమయ్య కుటుంబ సభ్యులు జైత నారాయణ,కోరేపు మల్లేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







