కోవిడ్ 19: ఒమన్ సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలు పాటించని ప్రవాసీయుల అరెస్ట్
- October 17, 2020
ఒమాన్: కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాయల్ ఒమన్ పోలీసులు. నార్త్ షార్ఖియాలో ప్రాంతంలో సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలను ఉల్లంఘించిన ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు జనం గుమికూడొద్దని, పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు