కోవిడ్ 19: ఒమన్ సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలు పాటించని ప్రవాసీయుల అరెస్ట్
- October 17, 2020ఒమాన్: కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాయల్ ఒమన్ పోలీసులు. నార్త్ షార్ఖియాలో ప్రాంతంలో సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలను ఉల్లంఘించిన ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు జనం గుమికూడొద్దని, పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్