కోవిడ్ 19: ఒమన్ సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలు పాటించని ప్రవాసీయుల అరెస్ట్
- October 17, 2020ఒమాన్: కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాయల్ ఒమన్ పోలీసులు. నార్త్ షార్ఖియాలో ప్రాంతంలో సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలను ఉల్లంఘించిన ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు జనం గుమికూడొద్దని, పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..