కోవిడ్ 19: ఒమన్ సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలు పాటించని ప్రవాసీయుల అరెస్ట్
- October 17, 2020ఒమాన్: కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాయల్ ఒమన్ పోలీసులు. నార్త్ షార్ఖియాలో ప్రాంతంలో సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలను ఉల్లంఘించిన ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు జనం గుమికూడొద్దని, పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా