కువైట్ అంతర్గత శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- October 22, 2020
కువైట్ సిటీ :కువైట్ ఉప ప్రధాని, అంతర్గత శాఖ మంత్రి అనస్ ఖలేద్ నస్సెర్ అల్ సలెహ్ తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కువైట్-భారత్ మధ్య పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని, ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. అదే సమయంలో కువైట్ లో ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలను చర్చించనట్లు తెలుస్తోంది. మరోవైపు కోవిడ్ 19 ఎదుర్కునేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకారంపై చర్చించారు. భారత సమాజం పట్ల కువైట్ ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణకు సిబి జార్జ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు