విజయ దశమి పర్వదినం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ సందేశం
- October 24, 2020
విజయవాడ:శుభప్రదమైన విజయ దశమి పర్వదినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవరాత్రి పండుగ ధర్మం యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది, అనగా చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న విషయాన్ని స్పష్ట పరుస్తుంది. అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. కరోనా నేపధ్యంలో చేతులు కడగడం, ముసుగు ధరించటం, ఖచ్చితంగా దూరం పాటించడం ద్వారా పండుగను జరుపుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను." ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు