ఒమన్లో కొత్తగా 422 కరోనా పాజిటివ్ కేసులు
- October 26, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్లో కొత్తగా 422 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటిదాకా దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 113, 354గా వుంది. వీటిల్లో 99668 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1190 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 390 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలనీ, మాస్క్ ధరించడంతోపాటుగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ సుప్రీం కమిటీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష