ఒమన్‌లో కొత్తగా 422 కరోనా పాజిటివ్‌ కేసులు

- October 26, 2020 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 422 కరోనా పాజిటివ్‌ కేసులు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌లో కొత్తగా 422 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 16 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటిదాకా దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 113, 354గా వుంది. వీటిల్లో 99668 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1190 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 390 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలనీ, మాస్క్‌ ధరించడంతోపాటుగా సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలనీ సుప్రీం కమిటీ సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com