140 వేల రెసిడెన్సీ ఉల్లంఘనలపై యాక్షన్
- October 26, 2020
కువైట్ సిటీ:రెసిడెన్సీ ఉల్లంఘనలకు సంబంధించి రెండు విభాగాలుగా పేర్కొంటున్నాయి అతారిటీస్. తద్వారా ఆయా ఉల్లంఘనులపై చర్యకు సిద్ధమవుతున్నారు. వీటిల్లో 2019 ఉల్లంఘనులు, 2019కి ముందు ఉల్లంఘనుల కింద ఆయా ఉల్లంఘనుల్ని విభజించారు. తమ జరీమానాల్ని వారు చెల్లిస్తే, లీగల్ స్టేటస్ని మార్చుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. కువైటీ మహిళ పిల్లలు అలాగే భర్త, కువైటీ సిటిజన్ తల్లిదండ్రులు, సిటిజన్స్ తాలూకు డొమెస్టిక్ లేబర్ తదితరులు దేశాన్ని విడిచి వెళ్ళాలనుకుంటే మాత్రం మినహాయింపు వుంటుంది. కాగా, 2019 ఉల్లంఘనులు మొత్తంగా 50 వేల మంది వుండొచ్చని అంచనా. మరో విభాగంలో 90 వేల మంది వరకూ వుంటారు.కాగా, 2019కి ముందు ఉల్లంఘనులు మాత్రం చాలా అవకాశాల్ని కోల్పోయినట్లుగా అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







