వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్పై ఇండియా గైడ్ లైన్స్
- October 28, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించి భారత ప్రభుత్వం గైడ్లైన్స్ని విడుదల చేసింది.వందే భారత్ మిషన్ లేదా ఎయిర్ బబుల్ విధానం ద్వారా నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలకు సంబంధించి ఈ గైడ్లైన్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆరిజన్ పర్సన్స్ కార్డ్ హోల్డర్స్, ఏ దేశం పాస్పోర్ట్ని కలిగి వున్నా వారు అర్హులే అవుతారు. టూరిస్ట్ వీసాపై కాకుండా ఇతత్రా అవసరాల నిమిత్తం భారతదేశంలో పర్యటించాలనుకునే ఫారిన్ నేషనల్స్ కూడా అర్హులే. ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా), టూరిస్ట్ వీసా మరియు మెడికల్ వీసా తప్ప అన్ని ఎగ్జిస్టింగ్ వీసాస్ చెల్లుబాటవుతాయి. నేపాల్, భూటాన్ పౌరులు ఏ దేశం నుంచి అయినా ఇండియాకి రావొచ్చు. క్వారంటైన్ సహా ఇతర హెల్త్ / కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు తప్పక పాటించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం