రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
- October 29, 2020
హైదరాబాద్:భారత కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి, వి.మురళీధరన్ రీజినల్ పాస్ పోర్ట్ కార్యాలయ నూతన పునర్నిర్మాణ భవనాన్ని గురువారం నాడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు సాయన్న , రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రజా సేవలను అందించడానికి లక్ష్యంతో నూతన భవన పునర్ నిర్మాణాన్ని చేపట్టారు. పునర్నిర్మాణ భవనంలో పాస్ పోర్ట్, వలస, మరియు ఐ సి సి ఆర్ సంబంధిత సేవలతో సహా వివిధ సేవలను పొందవచ్చు. ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్,లాక్ డౌన్ సమయంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పబ్లిక్ ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేశారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







