'ఫారిన్ ఎక్స్ఛేంజ్'పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సర్క్యులర్
- February 15, 2016
ఫారిన్ ఎక్స్ఛేంజ్పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ఉద్దేశ్యం యూఏఈ దిర్హామ్, ఒమన్ రియాల్ మధ్య ఎక్స్ఛేంజ్పై 'ఫారిన్ ఎక్స్ఛేంజ్' కంపెనీలు తమకు ఇష్టమొచ్చినట్లుగా సామాన్యులపై భారం మోపడాన్ని ప్రశ్నిస్తోంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పౌరులు ఒత్తిడికి గురికాకుండా, ఫారిన్ ఎక్స్ఛేంజ్ కంపెనీలు వ్యవహరించాలని సెంట్రల్ బ్యాంక్ ఒమన్ కోరింది. ఎక్స్ఛేంజ్ రేట్ విషయమై ఖచ్చితమైన రిస్ట్రిక్షన్స్ లేకపోయినప్పటికీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో పారదర్శకత ఉండాలని, అన్ని ఫారిన్ ఎక్స్ఛేంజ్ కంపెనీలూ మానవతా కోణంలో ఆలోచించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సర్క్యులర్లో విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం







