కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా షిషాపై బ్యాన్
- October 30, 2020
కువైట్ సిటీ: కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొనేదాకా షిషాపై బ్యాన్ కొనసాగుతుంది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందనేదానిపైనే షిషాపై బ్యాన్ ఎత్తివేత అనేది ఆధారపడి వుంటుందని అథారిటీస్ భావిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మళ్ళీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ విషయంలో ఏ మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని హెల్త్ విభాగం చెబుతోంది. ఇక్కడ సేఫ్టీ అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయమని అథారిటీస్ కుండబద్దలుగొట్టేస్తున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు