కోవిడ్ 19: ఖతార్ లో కొత్తగా 193 పాజిటివ్ కేసులు..225 మంది రికవరీ
- October 30, 2020
ఖతార్ లో కొత్తగా మరో 193 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 9971 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 193 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఖతార్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..దేశంలో రోజు రోజుకీ రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఊరట కలిగించే అంశం. 24 గంటల వ్యవధిలో 225 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ నుంచి రికవరి అయిన వారి సంఖ్య 1,29,349కి పెరిగింది. ఇదిలాఉంటే..24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 232కి పెరిగింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..