కరోన తో మరణించిన వ్యక్తికి ఖతార్ లో అంత్యక్రియలు
- October 31, 2020
దోహా:నిర్మల్ జిల్లా ఖానపూర్ కు చెందిన లైసెట్టి రాజన్న కరోన సోకి గత మూడు నెలలు గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16 న చనిపోగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాక పోవడం తో తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు సూచనతో ఖతార్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిన్న దోహా లోని స్మశానం లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో లింగారెడ్డి జవ్వాజి, గంగాధర్ తూము, రాజేశ్వర్ ధన్ పల్లి మరియు శ్రీను ఆలుగొండ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







