ఏ.పీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
- November 01, 2020విజయవాడ:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఏపీ సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంకోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మరోవైపు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని, వాటిని కొనసాగించాలన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన