కువైట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో భారత రాయబారి భేటీ..

- November 02, 2020 , by Maagulf
కువైట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో భారత రాయబారి భేటీ..

కువైట్ సిటీ:కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్..కువైట్ యూనివర్సిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫయెజ్ తో భేటీ అయ్యారు. విద్యారంగంలో భారత్-కువైట్ మధ్య పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల్లోని పలు విద్యా సంస్థలు తమ అకాడమిక్ విధానంలో ఒకరినొకరు సహకరించుకోవటంతో పాటు విద్యా విధానాల మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నించటంపై సమావేశంలో డిస్కస్ చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేలా, విద్యాసంస్థలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com