కువైట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో భారత రాయబారి భేటీ..
- November 02, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్..కువైట్ యూనివర్సిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫయెజ్ తో భేటీ అయ్యారు. విద్యారంగంలో భారత్-కువైట్ మధ్య పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల్లోని పలు విద్యా సంస్థలు తమ అకాడమిక్ విధానంలో ఒకరినొకరు సహకరించుకోవటంతో పాటు విద్యా విధానాల మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నించటంపై సమావేశంలో డిస్కస్ చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేలా, విద్యాసంస్థలను విస్తరించే అవకాశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష