సంచిలో 5 కేజీల చందనం చెక్కలు..షార్జా వెళ్తుండగా హైదరాబాద్ లో అరెస్ట్
- November 03, 2020
హైదరాబాద్:తన లగేజీలో చందనం చక్కలను తీసుకెళ్తున్న వ్యక్తిని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి..హైదరాబాద్ నుంచి ఎయిర్ అరేబియా ఫ్లైట్ లో షార్జా వెళ్లాల్సి ఉంది. అయితే..లగేజ్ చెక్ చేసిన అధికారులు నిందితుడి బ్యాగ్ లో చందనం చెక్కలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 5.30 కేజీల చందనం ముక్కలు ఉన్నాయని...వాటి విలువ 13 వేల వరకు ఉంటుందని అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా చందనాన్ని తరలించేందుకు ప్రయత్నించటం నేరమని..నిందితుడ్ని అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష