ఖతార్ చేరుకున్న ప్రయాణికుల్లో 53 మందికి కరోనా పాజిటివ్
- November 03, 2020
ఖతార్ లో కొత్తగా 226 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 24 గంటల వ్యవధిలోనే 206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కొత్తగా నమోదైన 226 పాజిటివ్ కేసులో 173 కేసులు కమ్యూనిటీ కేసులు కాగా..53 మంది విదేశాల నుంచి ఖతార్ తిరిగి వచ్చిన వారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి నేటి వరకు 232 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కొల్పోయారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







