ఖతార్ చేరుకున్న ప్రయాణికుల్లో 53 మందికి కరోనా పాజిటివ్
- November 03, 2020
ఖతార్ లో కొత్తగా 226 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో 24 గంటల వ్యవధిలోనే 206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం కొత్తగా నమోదైన 226 పాజిటివ్ కేసులో 173 కేసులు కమ్యూనిటీ కేసులు కాగా..53 మంది విదేశాల నుంచి ఖతార్ తిరిగి వచ్చిన వారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి నేటి వరకు 232 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కొల్పోయారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







