కార్ ప్రమాదం తర్వాత మక్కా మసీదు దారిలో సెక్యూరిటీ పెంపు
- November 03, 2020
సౌదీ: మక్కా మసీదులో కారు ప్రమాదం తర్వాత..పవిత్ర మసీదు వైపు వెళ్లే అన్ని దారుల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు అధికారులు. పవిత్ర మక్కా మసీదు వైపు వెళ్లే దారుల్లో బారికెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. గత శుక్రవారం ఓ కారు అదుపు తప్పి మక్కా మసీదు ద్వారాన్ని ఢికొట్టిన విషయం తెలిసిందే. అతన్ని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది..ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ అసాధారణ స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. ఇకపై పవిత్ర మసీదు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..వాహనాలు మసీదు వైపు దూసుకు రాకుండా బారికెడ్లు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే..నడుచుకుంటూ మసీదుకు వచ్చే బక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!