ఒమన్లో కొత్తగా 376 కరోనా పాజిటివ్ కేసులు
- November 03, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం మొత్తంగా 376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 116,528కి చేరింది. కాగా, 8 మంది కరోనాతో తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య ఇప్పటిదాకా 1,264కి చేరుకుంది. మరోపక్క, ఇప్పటివరకు 106,540 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 39 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఇన్పేషెంట్లుగా ప్రస్తుతం మొత్తం 382 మంది వున్నారు. వీటిల్లో 164 కేసులు ఐసీయూలో వున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు