ఒమన్లో కొత్తగా 376 కరోనా పాజిటివ్ కేసులు
- November 03, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం మొత్తంగా 376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 116,528కి చేరింది. కాగా, 8 మంది కరోనాతో తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య ఇప్పటిదాకా 1,264కి చేరుకుంది. మరోపక్క, ఇప్పటివరకు 106,540 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 39 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఇన్పేషెంట్లుగా ప్రస్తుతం మొత్తం 382 మంది వున్నారు. వీటిల్లో 164 కేసులు ఐసీయూలో వున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







