ఒమాన్ లో గణనీయంగా పెరుగుతున్నటెలికాం వినియోగదారులు
- February 15, 2016
ఒమాన్ టెలికాం నియంత్రణ సంస్థ ( టెలికాం రెగ్యులేటరి అథారిటీ ) మూడవ దశ టెలికాం ఆపరేటర్లకు లైసెన్స్ ల ప్రక్రియ ప్రారంభించినట్లు రవాణా మరియు సమాచార శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుతిసి తెలిపారు. గత ఏడాది దేసెంబెర్ లో జాతీయ గణాంకాలు మరియు సమాచారం ( యెన్.సి.ఎస్.ఐ) ప్రకారం స్థిరమైన టెలిఫోన్ లైన్స్ , పోస్ట్ . ప్రీ -పయేడ్ , ప్రీ పేఎడ్ , ప్రజా, డబ్ల్యు.ఎల్ .ఎల్.మరియు ఐ.ఎస్.డి.యెన్. చానల్స్ మొదటి 10 నెలల కాలంలో 13.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్ 2015 మాసాంతం లోపున స్థిరమైన చందాదారులు 426,558 ఉన్నారని తెలిపింది. ఇది 2014 డిసెంబర్ లో 420,491 ఉండేవారని జాతీయ గణాంకాలు మరియు సమాచారం( యెన్.సి.ఎస్.ఐ) తెలిపింది. ప్రీ పేఎడ్ టెలిఫోన్లు దాదాపు 60 శాతం అత్యధిక వృద్ధి నమోదు కాబడింది.
అలాగే ప్రీ పేఎడ్ మొబైల్ కనెక్షన్లు 6,025,475 కు చేరుకోగా , ఇందులో వృద్ధి శాతం 6.4 నమోదు కాబదినట్లు యెన్.సి.ఎస్.ఐ వాస్తవ అంకెలను తెలిపింది. ఇదే కాలంలో ఇంటర్నెట్ చందాదారులు 2015 అక్టోబర్ మాసాంతానికి 224,111 ఉన్నారని , అయెతే 2014 డిసెంబర్ లో వీరి సంఖ్య 221,283 మంది ఉండేవారని , ఈ పెరుగుదల 24.4 శాతం అధికమని , అలాగే ఒమాన్ లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఖాతాదారులు 3,112,104 ఉన్నారని , ఈ వృద్ధి శాతం జాతీయ గణాంకాలు మరియు సమాచారం( యెన్.సి.ఎస్.ఐ) రేఖా చిత్రంలో 7.6 శాతంగా పెరిగినట్లు చూపింది.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







