రేపు ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలు
- February 15, 2016
సియాచిన్లో వీరమణం పొందిన ముస్తాక్ అహ్మద్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం గుండా పార్నపల్లికి తరలిస్తున్నారు. రేపు ఉదయం ముస్తాక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం







