కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: మూడు వ్యాపారాలపై జరీమానాలు
- November 05, 2020
దుబాయ్: దుబాయ్ ఎకానమీ కమర్షియల్ కాంప్లియన్స్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) ఫీల్డ్ ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో మూడు వ్యాపారాలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. కరోనా నిబంధనల్ని పాటించడంలో విఫలమైన మూడు రిటెయిల్ ఔట్లెట్స్కి జరీమానా విధించారు. మొత్తంగా 748 షాపులు మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తి స్థాయిలో నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా దుబాయ్ ఎకానమీ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు